సెప్టెంబరు 3న నాలుగు రోజుల పర్యటన కోసం ఇండోనేషియాకు చేరుకున్న తర్వాత జకార్తాలోని అపోస్టోలిక్ న్యాన్సియేచర్కు చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి స్వాగతం పలికిన 40 మందిలో వృద్ధులు, పనివారు, వీధి పిల్లలు మరియు శరణార్థులు ఉన్నారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాకు రావడానికి ఒక రోజు ముందు, ఇండోనేషియా ప్రభుత్వం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మూడు రోజుల పర్యటనకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.
ఆదివారం నాటి ఏంజెలస్ వద్ద ప్రార్థన ముగింపులో, పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు మాట్లాడుతూ మంకీపాక్స్ వ్యాప్తికి గురైన వేలాది మంది ప్రజలకు తన సంఘీభావాన్ని అందించారు.
నికరాగ్వాలో శ్రీసభ మరియు క్రైస్తవులు తీవ్ర హింసను అనుభవిస్తున్నందున, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు దేశం యొక్క నిరంకుశ పాలనలో నివసిస్తున్న ప్రజలకు ప్రోత్సాహం మరియు మద్దతును తెలియజేసారు .
సెప్టెంబరులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అపోస్టోలిక్ సందర్శన కోసం ఎదురుచూస్తున్న పాపువా న్యూ గినియా (PNG)లోని ఒక పట్టణంలోని కథోలికులు మరియు పౌర సమాజ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం పట్ల ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని శ్రీసభకు చెందిన ఒక గురువు చెప్పారు.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి సోమవారం రాత్రి పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.