పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మృతికి సంతాపం తెలియజేసిన రాహుల్ గాంధీ

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మృతికి సంతాపం తెలియజేసిన రాహుల్ గాంధీ
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు న్యూఢిల్లీలోని అపోస్టోలిక్ నన్షియేచర్ను సందర్శించి, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మృతికి సంతాపం తెలిపారు. భారతదేశం మరియు నేపాల్కు చెందిన అపోస్టోలిక్ నన్షియో, అగ్రపీఠాధిపతులు మహా పూజ్య డాక్టర్ లియోపోల్డో గిరెల్లి మరియు ఆయన బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer