Christian Study Centre (CSC), ఎక్యుమెనికల్ ఇన్స్టిట్యూట్, పాకిస్తాన్లోని జరన్వాలా నుండి క్రైస్తవ మరియు ముస్లిం యువ నాయకుల బృందంతో శాంతి మరియు సర్వమత సామరస్యంపై నాలుగు రోజుల శిక్షణా వర్క్షాప్ నిర్వహించింది.
తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ ప్రావిన్స్, మోంట్ఫోర్ట్ సెయింట్ గాబ్రియేల్ సభకు చెందిన బ్రదర్ మర్రెడ్డి తిరుమలరెడ్డి గారు లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొన్నారు.
భారతదేశం, మద్రాస్ మరియు మైలాపూర్ అగ్రపీఠంకు చెందిన గురుశ్రీ రోనాల్డ్ రిచర్డ్ గారికి లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనే అవకాశం దొరికింది.