ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ నగరంలో కతోలిక(Catholic) సంస్థ ఆధ్వర్యంలో నడిచే "నజరేత్ ఆసుపత్రి" సిబ్బంది కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్నారు
ఆకాశమందు ఒక గొప్ప సూచకము ప్రదర్శితమాయెను. ఒక స్త్రీ సూర్యుని వస్త్రముగా ధరించి చంద్రుని తన పాదముల క్రిందను, శిరస్సునందు పండ్రెండు నక్షత్రముల కిరీటము కలిగియుండి ప్రత్యక్ష మాయెను" (దర్శన. 12:1).
విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరవల్లి విచారణ, జన్నివలసలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ దేవాలయాన్ని "పునీత అంతోని వారి దేవాలయం " గా నామకరణం చేసారు.