కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CBCP) సామాజిక అభివృద్ధి విభాగం వారు దేశంలోని వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని కారితాస్ ఫిలిప్పీన్స్ వారు మొత్తం 86 మాత్రాసనాలలో "పర్యావరణ కేంద్రాలను" ఏర్పాటు చేయనుంది.
డిసెంబర్ 11న దక్షిణ శ్రీలంకలోని గాలే మేత్రాసనానికి చెందిన కారితాస్ సామాజిక మరియు ఆర్థికాభివృధి కేంద్రం (SED) "సువా డెక్మా" అనే స్థానిక ఆహార పదార్దాల మరియు ఆయుర్వేద ప్రదర్శనను నిర్వహించింది.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దమ్ము, ధూళి కణాలతో గాలి నిండిపోయింది. విజబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450పైగా నమోదు అవుతోంది.
మోచా తుఫాను బంగ్లాదేశ్ సరిహద్దుకు దక్షిణాన వాయువ్య రఖైన్ రాష్ట్ర తీరాన్ని తాకింది, గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
డిసెంబర్ 9న బంగ్లాదేశ్ పబ్లిక్ యూనివర్శిటీ ఆఫ్ రాజ్షాహి విద్యార్థులు సెయింట్ మార్టిన్ ఐలాండ్ బీచ్లో ప్లాస్టిక్ ను తొలగించేందుకు క్లీనింగ్ ఆపరేషన్ నిర్వహించారు.