సెంట్రల్ ఫిలిప్పీన్స్ సమీపంలోని బొగ్గుతో నడిచే ప్లాంట్ కారణంగా పొరుగు ప్రజలు ఇప్పటికే బొగ్గు దుమ్ము, ఇతర కాలుష్య కారకాలు, శబ్దం మరియు స్థానిక రహదారుల ప్రమాదకరమైన రద్దీ ప్రభావాలను అనుభవిస్తున్నారు.
దక్షిణ కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ముండక్కైలో నివసిస్తున్న 63 ఏళ్ల జ్ఞానప్రకాష్ మైఖేల్
జూలై 29న తన ఇంటికి సమీపంలో ఉన్న రాతి నిర్మాణం నుండి బురద నీరు బయటకు రావడం చూసి బయపడి, ఏదో జరగబోతుంది అని గ్రహించి తన భార్య గుణవతి మేరీతో కలసి తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు.
మయన్మార్ , కచిన్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు మరియు తీవ్రమైన వరదలు వల్ల భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పంటలు నాశనమయ్యాయి .మైత్కినా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో నివాసితులను ఖాళీ చేయించారు.