బెంగళూరు, కర్ణాటక రీజినల్ ఆర్గనైసెషన్ ఫర్ సోషల్ సర్వీస్ (KROSS ) నందు భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య CBCI న్యాయ, శాంతి, అభివృద్ధి విభాగం వారు జెపిడి కార్యదర్శులకు ఫిబ్రవరి 21 -22 ,2024 రెండు రోజులపాటు సమావేశం నిర్వహించింది.
13 ఫిబ్రవరి 2024 న మైసూర్ మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య కె. అంతోని విలియమ్ గారి రాజీనామాను ఆమోదించి, బెంగుళూరు విశ్రాంత అగ్రపీఠాథిపతులు మహా పూజ్య బెర్నార్డ్ మోరస్ గారిని మైసూర్ కు అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్గా నియమించినట్లు భారత అపోస్టోలిక్ న్యూన్షియేచర్ ఒక ప్రత్యేక లేఖలో తెలియచేశారు.