అశ్రునివాళి | గురుశ్రీ ఇమ్మండి స్వామినాధం

విజయవాడ మేత్రాసనానికి చెందిన గురుశ్రీ ఇమ్మండి స్వామినాధం గారు సెప్టెంబర్ 2, 2024, ఉదయం 6:00 గంటలకు మచిలీపట్నం విచారణ నందు గుండెపోటుతో మరణించారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.