అశ్రునివాళి

హైదరాబాద్ అగ్రపీఠం, రామంతపూర్, పవిత్రాత్మ సభకు చెందిన గురుశ్రీ గుండిగె శౌరి గారు సెప్టెంబర్ 4,2024 న మరణించారు 

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.