పరాగ్వేలోని యువ మంత్రుల సమావేశానికి పంపిన సందేశంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యువ కథోలిక విశ్వాసులను క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి బహుమతిగా' సమర్పించాలని పిలుపునిచ్చారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇరాకీ కుర్దిస్థాన్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ఎర్బిల్ పట్టణ ప్రాంతంలో ఇటీవల జరిగిన క్షిపణి దాడి బాధితులకు తన సానుభూతిని మరియు సంఘీభావాన్ని తెలియజేశారు.