త్రైపాక్షిక వార్తలాపం

  • బంగ్లాదేశ్ లో మతాంతర సంభాషణ సదస్సు 

    Jun 01, 2023
    క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ కోసం రాజ్‌షాహి మేత్రాసన కమీషన్ బంగ్లాదేశ్ లో మే 24 న నవోగావ్ జిల్లాలోని ధమోయిర్‌హత్ ఉపజిల్లా ఆడిటోరియంలో విశ్వాసం యొక్క క్రమశిక్షణలో శాంతియుత సహజీవనంపై ఇతర మత పెద్దలతో సంభాషణ సెమినార్‌ను నిర్వహించింది.