వియత్నాం కమ్యూనిస్టు నాయకుడి మృతికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సంతాపం తెలిపారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్గుయన్ ఫు ట్రాంగ్ మరణానికి మృతికి సంతాపం తెలిపారు.
ఆదివారం రోజు ఏంజెలస్ వద్ద ప్రార్థనలలో భాగంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం మరియు మరింత శ్రద్ధగా మరియు దయతో ఉండాలని చెప్పారు, మనం రోజువారీ చింతల నుండి ఉపశమనాన్ని పొందాలని అన్నారు.
పరాగ్వేలోని యువ మంత్రుల సమావేశానికి పంపిన సందేశంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యువ కథోలిక విశ్వాసులను క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి బహుమతిగా' సమర్పించాలని పిలుపునిచ్చారు.