ఇరాన్ నుండి రోమ్కు తరలించబడిన కార్డినల్ డొమినిక్ మాథ్యూ
టెహ్రాన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ డొమినిక్ మాథ్యూ, ఇరాన్ నుండి రోమ్కు తరలించబడిన తర్వాత సురక్షితంగా ఉన్నారని వాటికన్ నివేదించింది.
Belgian Bishops’ Conference’s outlet Cathobel వారు ఇరాన్ లో వివాదం తీవ్రతరం అయిన తర్వాత బెల్జియన్ కార్డినల్ ఇరాన్ నుండి బయలుదేరడాన్ని మొదట నివేదించింది.
మార్చి 9న కార్డినల్ వారికి ఈ సందేశాన్ని పంపారు:
ఇటాలియన్ రాయబార కార్యాలయం నుండి ఇరాన్కు తరలించబడిన దాదాపు 50 మంది వ్యక్తుల బృందంలో కార్డినల్ ఒకరు
ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఇటాలియన్ విదేశాంగ మంత్రి ఫిబ్రవరి 28న తరలింపును ఆదేశించారు. వారు అజర్బైజాన్ సరిహద్దు ద్వారా దేశం నుండి తరలించబడ్డారు.
ఇరాన్లో ఇటలీ మరియు హోలీ సీ తమ ఉనికిలో చాలా సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నాయి. ఉదాహరణకు, Consolata కథడ్రల్ ఇటాలియన్ రాయబార కార్యాలయం లోపల ఉంది
ఎందుకంటే ఇరాన్లో కతోలికుల సంఖ్య చాలా తక్కువ, కేవలం 3,500 మాత్రమే. వాస్తవానికి, కార్డినల్ మాథ్యూ మొత్తం దేశానికి ఏకైక కార్డినల్.
ఇస్లామిక్ దేశంలో పనిచేసేవారికి ఇటలీ అదనంగా దౌత్యపరమైన రక్షణను అందిస్తుంది.
పురాతన కాలంలో కతోలిక మిషనరీలలో Persia—Salesians, Franciscans లో చాలామంది ఇటాలియన్లు ఉండే వారు.
చరిత్ర అంతటా దేశంలో మతసంబంధమైన ఉనికిని కొనసాగించడానికి వాటికన్ ఇటలీతో సహకరిస్తూనే ఉంది