విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం ఆవిర్భావ వేడుకలకు సిద్ద పడుతూ మొదటి రోజు నవదిన పూజా ప్రార్థనలు ఘనంగా జరిగాయి.
భారతదేశంలోని ఇంఫాల్కు చెందిన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లినస్ నెలి గారు సంఘర్షణతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి మతపరమైన మరియు జాతి హింసాకాండను ఎదుర్కోవడంలో వారికి "నిజంగా సహాయం కావాలి" అని అన్నారు.
విశాఖఅతిమేత్రాసనం జ్ఞానాపురం విచారణ లో నవంబర్17, ఆదివారం సాయంకాలం రక్షణగిరిలో "క్రీస్తు రక్షకుని యాత్రమహోత్సవ" పండుగ వేడుకలను పురస్కరించుకొని 2025 వ సంవత్సరం గాను అమృత వాణి బైబిల్ డైరీ ని ఆవిష్కరించారు.