రెండు కాథలిక్ ఉన్నత విద్యా సంస్థలు-డొమినికన్ వారు నడిపించే యూనివర్శిటీ ఆఫ్ శాంటో టోమస్ (UST) మరియు అటెనియో డి మనీలా విశ్వవిద్యాలయం-ఫిబ్రవరి 13–14, 2024న అర్చకత్వ ( ప్రీస్ట్హుడ్ ) వేదాంతశాస్త్రంపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాయి.
కర్నూలు మేత్రాసనం, నంద్యాల జిల్లా, మంచాలకట్ట విచారణ, జనవరి 14 వ తేదీన దివ్యబాల యేసు పండుగ పురస్కరించుకొని విచారణ గురువులు గురుశ్రీ తోట జోసఫ్ గారు 12,13 యువతీయువకులకు వాలిబాల్ పోటీలు నిర్వహించారు.