25 ఫిబ్రవరి 2024న సాయంత్రం 5:30 గంటలకు వరంగల్ మేత్రాసనం, ఫాతిమామాత కథడ్రల్ నందు 2024 విద్యా సమవత్సరంలో ఆ దేవుని దీవెనలు విచారణ బాలబాలికలపై కురిపించినందుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజను అర్పించారు.
రెండు కాథలిక్ ఉన్నత విద్యా సంస్థలు-డొమినికన్ వారు నడిపించే యూనివర్శిటీ ఆఫ్ శాంటో టోమస్ (UST) మరియు అటెనియో డి మనీలా విశ్వవిద్యాలయం-ఫిబ్రవరి 13–14, 2024న అర్చకత్వ ( ప్రీస్ట్హుడ్ ) వేదాంతశాస్త్రంపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాయి.