విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
గుంటూరు మేత్రాసనం సహకారంతో క్లారెట్ ధ్యాన బృందం వారు అక్టోబర్ 27 నుండి 29, 2024 వరకు భట్టిప్రోలులోని సెయింట్ క్లారెట్ ధ్యాన ఆశ్రమంలో మరియదళ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
విశాఖ అతిమేత్రాసనం, మల్కాపురం విచారణ, సెయింట్ జోసెఫ్ ది వర్కర్ (St. Joseph the Worker Catholic Church ) దేవాలయం లో మరియదళ వ్యాకులమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి.