విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అస్సాంలో వరద బాధిత కుటుంబాల కోసం కమ్యూనియో మరియు అవిరల్ ఔట్రీచ్ సొసైటీ CCBI కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ మైగ్రెంట్స్(CCBI Commission for Women and Migrants ) ద్వారా సహాయక సేవలును అందించారు.