సమసమాజ నిర్మాణానికి సామాజిక సమాచార దోహదపడాలని చెప్పిన పొప్ ఫ్రాన్సిస్ 

జనవరి 24 పాత్రికేయుల పాలకు పునీతుడైన పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారి పండుగను శ్రీసభ సామాజిక సమాచార దినోత్సవం గా జరుపుకుంటుంది.

నేడు చాలా తరచుగా సమాచారము దుర్వినియోగం చేయబడుతుందని, భయం,నిరాశ, పక్షపాతం,ఆగ్రహం, మతోన్మాదం మరియు ద్వేషాన్ని ప్రేరేపిస్తుంది అని పోప్ పేర్కొన్నారు.

పాత్రికేయులు నకిలీ వార్తలను నిరోధిస్తూ,మంచిని వ్యాప్తి చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

అశాంతి ఉన్నచోట శాంతిబీజాలను వెదజల్లాలని, ప్రజలను చైతన్య పరిచే సమాచారాన్ని అందించాలని.

ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వాల దృష్టికి సుకువెళ్లాలని, 

సామాజిక సమాచారం ద్వారా సమ సమాజ నిర్మించే దిశగా అడుగులు వేయాలని పొప్ ఫ్రాన్సిస్ రచయితలను, పాత్రికేయులను కోరారు.

Telugu Survey Popup Image