జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
భారత దేశంలోని క్రైస్తవులు మరియు ముస్లిములు 1950 లో భారత రాజ్యాంగం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 10 న ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారు.
తమిళనాడులోని వైలంకన్నిలోని "అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్" (వెళాంగిణిమాత పుణ్యక్షేత్రం) బాసిలికాకు వేలాది మంది హిందువులు మరియు ముస్లింలు తీర్థయాత్ర చేయడం దేవుని ప్రేమకు సంకేతం అని, ఆందోళనకు కారణం కాదని కార్డినల్ మహా పూజ్య ఫెర్నాండెజ్ గారు అన్నారు
ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా బుల్రింగ్లలో వేలాది ఎద్దులు వధించబడుతున్నాయి.
దీనికి నిరసనగా "పెటా" కార్యకర్తలు (PETA ) మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువుల ప్రసంగానికి అంతరాయం కలిగించారు.
దక్షిణ కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ముండక్కైలో నివసిస్తున్న 63 ఏళ్ల జ్ఞానప్రకాష్ మైఖేల్
జూలై 29న తన ఇంటికి సమీపంలో ఉన్న రాతి నిర్మాణం నుండి బురద నీరు బయటకు రావడం చూసి బయపడి, ఏదో జరగబోతుంది అని గ్రహించి తన భార్య గుణవతి మేరీతో కలసి తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు.