అపో॥ సువార్తీకుడు పునీత మత్తయి గారి ఉత్సవము

క్రీస్తుచే ఎన్నుకొనబడిన పన్నెండు మంది అపోస్తలులలో పునీత మత్తయి గారు ఒకరు. 

ఈయన సుంకరి,సుంకము వసూలు చేయువాడు, యేసుచే పిలువబడ్డాడు, యేసు మరణ పునరుత్థానానికి సాక్షి. 

సువార్తను బోధించారు. అరమాయిక్ భాషలో సువార్తను రచించారు.