విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో జనవరి 2, 2025న విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు అధికారికంగా జూబ్లీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రెస్క్యూ(ResQ) అనే సంస్థతో సమావేశమయ్యారు. ఇది మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించే వేలాది మంది వలసదారులకు సహాయాన్ని అందిస్తుంది.