తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ ప్రావిన్స్, మోంట్ఫోర్ట్ సెయింట్ గాబ్రియేల్ సభకు చెందిన బ్రదర్ మర్రెడ్డి తిరుమలరెడ్డి గారు లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొన్నారు.
ప్రతిరోజూ దేవునితో మరియు ఇతరులతో విలువైన సమయాన్ని గడిపే అదృష్టాన్ని జీవితం మనకు అందిస్తుంది కనుక అనవసర విషయాలపై మన సమయాన్ని మరియు స్వేచ్ఛను వృధా చేసుకోకూడదు