ప్రకృతి - మార్పులు బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య తీరం దాటిన మోచా తుఫాన్....వేలాది మంది నిరాశ్రయులయ్యారు మోచా తుఫాను బంగ్లాదేశ్ సరిహద్దుకు దక్షిణాన వాయువ్య రఖైన్ రాష్ట్ర తీరాన్ని తాకింది, గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
ప్రకృతి - మార్పులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు.