సెయింట్ క్లారెట్ ధ్యాన బృందం ఆగస్టు 25, 2024న గుంటూరు మేత్రాసనంలోని ఓలేరు విచారణ లోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో (St. Francis Xavier Church) సంతోషకరమైన 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను నిర్వహించారు.
ఆదివారం నాటి ఏంజెలస్ వద్ద ప్రార్థన ముగింపులో, పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు మాట్లాడుతూ మంకీపాక్స్ వ్యాప్తికి గురైన వేలాది మంది ప్రజలకు తన సంఘీభావాన్ని అందించారు.
నికరాగ్వాలో శ్రీసభ మరియు క్రైస్తవులు తీవ్ర హింసను అనుభవిస్తున్నందున, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు దేశం యొక్క నిరంకుశ పాలనలో నివసిస్తున్న ప్రజలకు ప్రోత్సాహం మరియు మద్దతును తెలియజేసారు .