నూతన నియామకం

కర్నూలు మేత్రాసనానికి నూతన వికార్ జనరల్ గా గురుశ్రీ డేవిడ్ అరుళప్ప గారు నియామకం.
గురుశ్రీ డేవిడ్ అరుళప్ప గారు కర్నూలు మేత్రాసనంలో పీఠాధిపతుల సెక్రటరీ గా, కర్నూలు మేత్రాసన సాంఘిక సేవ సంస్థ డైరెక్టర్ గా వివిధ రంగాలలో సేవలందించారు.
రోమ్ నగరంలో కానన్ లా అభ్యసించారు. ప్రస్తుతం తాడిపత్రి క్రీస్తురాజు విచారణ గురువుగా తన సేవను అందిస్తున్నారు.
వీరిని కర్నూలు మేత్రాసన కాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు కర్నూలు మేత్రాసనానికి వికర్ జనరల్ గా నియమించడం హర్షించదగిన విషయం.
వీరికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం తరపున హార్దిక శుభాకాంక్షలు.