అశ్రునివాళి

హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ ఏరువ థామస్ గారు ఆగస్టు 11 ,2024 న హైదరాబాద్ సీతాఫల్‌మండి నందు గుండెపోటుతో మరణించారు 

వీరు సీతాఫల్‌మండి విచారణ కర్తగా తన సేవను అందిస్తున్నారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Tags