ఆదివారం రోజు ఏంజెలస్ వద్ద ప్రార్థనలలో భాగంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం మరియు మరింత శ్రద్ధగా మరియు దయతో ఉండాలని చెప్పారు, మనం రోజువారీ చింతల నుండి ఉపశమనాన్ని పొందాలని అన్నారు.
మయన్మార్ , కచిన్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు మరియు తీవ్రమైన వరదలు వల్ల భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పంటలు నాశనమయ్యాయి .మైత్కినా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో నివాసితులను ఖాళీ చేయించారు.