వార్తలు

  • మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత

    Apr 19, 2024
    మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత

    ఆదిలాబాద్ మేత్రాసనం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా హనుమాన్ మాల ధరించి కొంతమంది విద్యార్థుల స్కూల్ కి వచ్చారు. ప్రిన్సిపాల్ దీనిని ప్రశ్నించడంతో వివాదం చోటుచేసుకుంది. స్కూల్‌ లోపల హనుమాన్‌ దీక్షలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.