జాతీయ నిరసన దినం - విజయవాడ పీఠం

విజయవాడ పీఠంలో ఆగస్టు 10, శనివారం తుమ్మలపల్లె కళాక్షేత్రము ఎదురుగ ఉన్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహము దగ్గర దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అని శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

దీనిని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చేర్చేస్ APFC మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య ఎస్ సి /బి సి కమిషన్ వారి నేతృత్వంలో జరిగింది
 
భారత రాజ్యాంగము అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించినది. సిక్కు, జైన, బౌద్ధ మతములు తీసుకున్న దళితులకు షెడ్యూల్ కులాల హోదా కల్పించారు. ఈ నిరసనలో మొన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్ గారు , ఇతర క్రైస్తవు పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చేర్చేస్, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 

Tags
Telugu Survey Popup Image