అశ్రునివాళి

మోంట్ ఫోర్ట్ గురువు గురుశ్రీ వరప్రసాద్ గారు 11,ఫిబ్రవరి 2024న పరమపదించారు

12 ఫిబ్రవరి గురుమందిర్  మైనర్ సెమినరీ నందు
మైసూర్ మేత్రాసన అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహా పూజ బెర్నార్డ్ మోరిస్ గారిచే 11 గంటలకు దివ్యబలిపూజ

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

RIP