హైదరాబాద్ అగ్రపీఠం, పునీత యోహాను గురువిద్యాలయము నందు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దైవ పిలుపుల, గురువుల, దైవాంకితుల విభాగం వారు జనవరి 10 ,11 న గురువులకు రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నాయి.
ఇండోనేషియా, ఆటంబువా, ప్రాంతీయ జనరల్ హాస్పిటల్ (RSUD) నందు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య ఆంటోన్ పెయిన్ రాటు, SVD గారు జనవరి 6, 2024 శనివారం ఉదయం 10:11 గంటలకు మరణించారు.