గుంటూరు మేత్రాసనం, భట్టిప్రోలు, పునీత క్లారెట్ ధ్యానాశ్రమం నందు బెంగుళూరు ప్రావిన్స్ -పునీత క్లారెట్ ధ్యాన బృంధం వారు 26-29 జూలై 2023 నుండి 4-రోజుల పాటు "ఉపదేశుల శిక్షణా కార్యక్రమం” నిర్వహించారు.
భారతదేశంలోని ఆదిమ ప్రజలలో ఒకరైన "ఇరులర్" సమూహానికి సహాయం చేయడానికి సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ (SSVP), కాపుచిన్ ఫ్రాన్సిస్కాన్ సభవారు మరియు ప్రభుత్వ అధికారులు ఒకటైయ్యారు.