వార్తలు ఘనంగా పునః నిర్మాణ దేవాలయ ప్రతిష్ఠోత్సవము విశాఖ అతిమేత్రాసనం, మక్కువ విచారణ, పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ పునః నిర్మాణ ప్రతిష్ఠోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ మరియాదాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు