వార్తలు భక్తి శ్రద్ధలతో సకల మృతుల స్మరణ దినోత్సవం భక్తి శ్రద్ధలతో సకల మృతుల స్మరణ దినోత్సవం మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
ఆసియా ప్రజలకు సందేశం, సినడాలిటీ ఆచరణాత్మక మార్గదర్శకం తుది రూపంపై సమీక్ష నిర్వహించిన FABC ప్రతినిధులు