వార్తలు ఘనంగా పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఫిలిప్పీన్స్: దివ్య కరుణ ఆదివారం రోజున RVA కేంద్ర కార్యాలయంలో “ముగ్గురు పునీతుల ప్రార్థనా మందిరం” ప్రారంభం