దేవుడు మనకై ఎల్లపుడు వేచి ఉంటారన్న జగద్గురువులు

దేవుడు మనకై ఎల్లపుడు వేచి ఉంటారన్న జగద్గురువులు
మనం ప్రభుని పిలుపుకు ఎంత ఆలస్యంగా స్పందించినా, దేవుడు మనకోసం వేచి ఉంటారు అని జూన్ 4 బుధవారం పోప్ లియో XIV తన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో అన్నారు
నీ జీవితానికి అర్థం తెలియాలంటే ప్రభువు వైపుకు మరలాలని.ద్రాక్షతోట - కూలీల ఉపమానం దేవుని ప్రేమ మరియు దయను అందరికి సమానంగా ఎలా ఉంటుందో చూపుతుందని పోప్ అన్నారు.
దేవుడు మన అవసరాలను తెలుసుకొని ఎల్లప్పుడూ మంచి చేయడానికి సంసిద్ధంగా ఉంటారని పోప్మ అన్నారు
మన బలహీనతలు, కష్టాలు, శోధనలు ప్రభువు కి తెలుసని ఆయనను ఆశ్రయిస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.
ప్రతి ఒక్కరు తమ జీవితాలను ప్రభువు వైపుకు తిప్పాలని, ఆయన మార్గంలో నడవాలని పోప్ కోరారు .