"అరీనా ఆఫ్ పీస్"లో పాల్గొన XIV లియో పోప్

శుక్రవారం మే ౩౦న ఇటాలియన్ నగరమైన వెరోనాలో జరిగిన 2024 "అరీనా ఆఫ్ పీస్"లో XIV లియో పోప్ పాల్గొన్నారు .
ఈ Arena of Peace లో 300 కంటే ఎక్కువ మంది ప్రతినిధులను పాల్గొన్నారు .
బాధితుల పక్షాన నిలబడి వారి దృక్కోణం నుండి చూడటం ద్వారా శాంతి స్థాపన ప్రారంభమవుతుంది" అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్ మాటలను పోప్ లియో గుర్తుచేశారు
శాంతి స్థాపన కై మన హృదయాలకు మరియు మనస్సులకు శిక్షణ ఇవ్వాలి, మరొకరి పట్ల శ్రద్ధ వహించడానికి మరియు ప్రస్తుత సమయంలో మంచిని గుర్తించగల సామర్థ్యం కలిగి ఉండాలి" అని పోప్ లియో వివరించారు.
"అరీనా ఆఫ్ పీస్" కార్యక్రమాలలో పాల్గొనే వారి నిబద్ధత "ముఖ్యంగా విలువైనది" ఎందుకంటే వారి చేసే పనులు మరియు చర్యలు "నీరీక్షణకు మూలమవుతాయి" అని ఆయన అన్నారు.