అశ్రునివాళి

హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ మాదాను చిన్నయ్య గారు సెప్టెంబర్ 11 ,2026 న గుండెపోటుతో మరణించారు 

వీరు షాపూర్ నగర్, పునీత ఆగ్నెస్ విచారణ కర్తగా తన సేవను అందిస్తున్నారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Telugu Survey Popup Image