అశ్రునివాళి | సిస్టర్ మరియ పికార్డో FSP |

ఎన్నో సంవత్సరాలుగా సెయింట్  పాల్స్  కమ్యూనికేషన్స్  బుక్  సెంటర్ , సికింద్రాబాద్ కు సేవలందించిన సిస్టర్ మరియ పికార్డో  FSP, గారు ఈరోజు అనగా 31  మే 2024 న  ప్రభువునందు నిద్రించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నాము.

 

BY  mk swaroop