అశ్రునివాళి - గురుశ్రీ అరికితోట శ్రీధర్
అశ్రునివాళి
గురుశ్రీ అరికితోట శ్రీధర్ గారు ఈరోజు అనగా 1ఫిబ్రవరి 2025 న ఉదయం 5:00 గంటలకు ఇండస్ హాస్పిటల్లో అనారోగ్య కారణాలతో మరణించారు.
గురుశ్రీ శ్రీధర్ గారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని ఆ దేవాదిదేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు సమర్పిస్తున్న అశృనివాళి.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer