వార్తలు గురుశ్రీ స్టాన్ స్వామి కేసును విచారించేందుకు భారత కోర్టు మళ్లీ నిరాకరించింది ఉగ్రవాద నిరోధక కేసు నుంచి దివంగత జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ స్టాన్ స్వామి గారిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు మహారాష్ట్రలోని అత్యున్నత న్యాయస్థానం ఎనిమిదోసారి నిరాకరించింది.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు