వార్తలు భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి సోమవారం రాత్రి పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.
ఆసియా ప్రజలకు సందేశం, సినడాలిటీ ఆచరణాత్మక మార్గదర్శకం తుది రూపంపై సమీక్ష నిర్వహించిన FABC ప్రతినిధులు