ఇండోనేషియా కథోలికులు విశ్వాసం, ఐక్యత మరియు కరుణను కలిగి ఉండాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
సెప్టెంబరు 4న, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాలోని కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్లో మతాధికారులను మరియు మత పెద్దలను ఉద్దేశించి ప్రసంగించారు.
సెప్టెంబరు 3న నాలుగు రోజుల పర్యటన కోసం ఇండోనేషియాకు చేరుకున్న తర్వాత జకార్తాలోని అపోస్టోలిక్ న్యాన్సియేచర్కు చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి స్వాగతం పలికిన 40 మందిలో వృద్ధులు, పనివారు, వీధి పిల్లలు మరియు శరణార్థులు ఉన్నారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాకు రావడానికి ఒక రోజు ముందు, ఇండోనేషియా ప్రభుత్వం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మూడు రోజుల పర్యటనకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.
సెయింట్ క్లారెట్ ధ్యాన బృందం ఆగస్టు 25, 2024న గుంటూరు మేత్రాసనంలోని ఓలేరు విచారణ లోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో (St. Francis Xavier Church) సంతోషకరమైన 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను నిర్వహించారు.