సెయింట్ మేరీస్ గ్లోబల్ అకాడమీను ప్రారంభించిన కర్నూలు మేత్రానులు

జూన్ 6. 2024 న కదిరి లోని  SMMI సభ వారి సెయింట్ మేరీస్ గ్లోబల్ అకాడమీను కర్నూల్ పీఠాధిపతులు మహా పూజ్య గోరంట్ల జ్వానేసు గారు ఆశీర్వదించి ప్రారంభించారు.

SMMI మఠకన్యలు పీఠాధిపతులవారికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఇతర గురువులతో కలిసి దివ్యబలి పూజను సమర్పించారు.

ఈ పూజలో పిల్లలకు విద్య అందిస్తున్న SMMI సభ వారికి, కదిరి కథోలిక విశ్వాసుల కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించారు.