అశ్రునివాళి

MSFS సభకు చెందిన బ్రదర్. C D మైఖేల్ గారు (92) జులై 14 న విశాఖపట్నం లో గుండె పోటుతో మరణించారు.

MSFS విశాఖపట్నం మండలాపతి అయిన గురుశ్రీ జడ్డు జోసెఫ్ MSFS గారు దివ్యబలి పూజ ను సెయింట్ జోసఫ్స్ హాస్పిటల్లో సమర్పించారు.  MSFS సభ గురువులు మరియు సెయింట్ జోసఫ్స్ కన్యాస్త్రీలు పూజలో పాల్గొన్నారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Tags
Telugu Survey Popup Image