అశ్రునివాళి

నెల్లూరు పీఠానికి చెందిన గురుశ్రీ యెన్ ఆర్ బాలస్వామి గారు సెప్టెంబర్ 4,2024 న మరణించారు 

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.