అశ్రునివాళి

విశాఖపట్నం MSFS సభకు చెందిన గురుశ్రీ సేసెట్టి మరియదాస్ (60) ఈరోజు (12.01.2024) మధ్యాహ్నం 3:06 గంటలకు కన్నుమూశారు. 

వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవాది దేవుని కోరుకుంటుంది అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.