అశ్రునివాళి | గురుశ్రీ తరిగోపుల బాలస్వామి, SJ

జేసుసభకు  చెందిన గురుశ్రీ తరిగోపుల బాలస్వామి, SJ. ఆగస్టు 8 ,2024 న ఉదయం 11.57 గంటలకు హైదరాబాద్ నందు గుండెపోటుతో మరణించారు 

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.