అశ్రునివాళి | గురుశ్రీ కాకుమాను జ్వానెస్

ఆగస్టు 4, 2024  న నల్గొండ మేత్రాసనానికి చెందిన గురుశ్రీ కాకుమాను జ్వానెస్ గారు హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో మధ్యాహ్నం 3:45 గంటలకు కన్నుమూశారు. 

ఈ సమాచారాన్ని నల్గొండ మేత్రాసన ఛాన్సలర్ మరియు ప్రొక్యూరేటర్ గురుశ్రీ అంబటి ఆర్ల గారు తెలిపారు.

వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నాము.