పరిశుద్ధ మరియరాణి స్మరణ

ఈ పండుగను 1954 సం|| మరియమాత పూజిత సంవత్సర ముగింపు సందర్భంలో 12 వ భక్తినాధ పోపుగారు ప్రకటించారు.

మరియమాత తన కుమారుడు,రాజుయైన యేసుతో  కలిసి పరిపాలించడానికి భువిలో మరియు దివిలో రెండింటికి రాణిగా పట్టాభిషేకం చేయబడ్డారు.

Tags