వార్తలు ఘనంగా పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఆసియా ప్రజలకు సందేశం, సినడాలిటీ ఆచరణాత్మక మార్గదర్శకం తుది రూపంపై సమీక్ష నిర్వహించిన FABC ప్రతినిధులు